ఇప్పటిదాకా 12 మంది రాష్ట్రపతులు మన దేశం లో ఎన్నుకోబడ్డారు. మరో ముగ్గరు తాత్కాలిక రాష్ట్రపతులుగా ఉన్నారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పరిపాలించారో తెలుసుకొందాం.
| 1. | డా. రాజేంద్ర ప్రసాద్ | - | జనవరి 26, 1950 | - | మే 13, 1962 వరకు. |
| 2. | డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ | - | మే 13, 1962 | - | మే 13, 1967 వరకు. |
| 3. | డా.జాకీర్ హుస్సేన్ | - | మే 13, 1967 | - | మే 3, 1969 వరకు. |
| 4. | వరాహగిరి వేంకటగిరి | - | మే 3, 1969 | - | జూలై 20, 1969 వరకు. (తాత్కాలికం). |
| 5. | ఎం.హిదయతుల్లా | - | జూలై 20, 1969 | - | ఆగష్టు 24, 1969 వరకు. (తాత్కాలికం). |
| 6. | వరాహగిరి వేంకటగిరి | - | ఆగష్టు 24, 1969 | - | ఆగష్టు 24, 1974 వరకు. |
| 7. | ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ | - | ఆగష్టు 24, 1974 | - | ఫిబ్రవరి 11, 1977 వరకు. |
| 8. | బి.డి.జట్టి | - | ఫిబ్రవరి 11, 1977 | - | జూలై 25, 1977 వరకు. (తాత్కాలికం). |
| 9. | నీలం సంజీవరెడ్డి | - | జూలై 25, 1977 | - | జూలై 25, 1982 వరకు. |
| 10. | జ్ఞాని జైల్ సింగ్ | - | జూలై 25, 1982 | - | జూలై 25, 1987 వరకు. |
| 11. | ఆర్.వెంకటరామన్ | - | జూలై 25, 1987 | - | జూలై 25, 1992 వరకు. |
| 12. | డా.శంకర దయాళ్ శర్మ | - | జూలై 25, 1992 | - | జూలై 25, 1997 వరకు. |
| 13. | కె.ఆర్.నారాయణన్ | - | జూలై 25, 1997 | - | జూలై 25, 2002 వరకు. |
| 14. | డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ | - | జూలై 25, 2002 | - | జూలై 25, 2007 వరకు. |
| 15. | ప్రతిభా పాటిల్ | - | జూలై 25, 2007 | - | ……………….. |